తెలంగాణ

telangana

పునీత్​ ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు: ఆర్జీవీ

By

Published : Mar 29, 2022, 4:18 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

RGV Puneeth Rajkumar: ప్రముఖ దర్శకుడు రామ్​గోపాల్ వర్మ బెంగళూరులో దివంగత నటుడు పునీత్ రాజ్​కుమార్​కు నివాళులర్పించారు. బెంగళూరులోని ఆయన సమాధి వద్దకు వెళ్లి పుష్పాంజలి ఘటించారు. తన తాజా చిత్రం 'ఖత్రా' ప్రచారంలో భాగంగా బెంగళూరు వెళ్లిన వర్మ.. చిత్ర బృందంతో కలిసి పునీత్ రాజ్​కుమార్​ ఘాట్​ను సందర్శించి నివాళులర్పించారు. కన్నడ చిత్ర పరిశ్రమలో పునీత్ సేవలను గుర్తుచేసుకున్న ఆయన... పునీత్ ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతారని అన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details