తెలంగాణ

telangana

పునీత్ ఫ్యామిలీకి రాజేంద్ర ప్రసాద్ పరామర్శ

By

Published : Nov 5, 2021, 12:27 PM IST

Updated : Nov 5, 2021, 12:48 PM IST

()
ఇటీవలే గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన కన్నడ హీరో పునీత్ రాజ్​కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు నటకిరీటి రాజేంద్రప్రసాద్. బెంగుళూరు సదాశివనగర్‌లోని పునీత్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి నమస్కరించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడి ఓదార్చారు. ఈ సమయంలో రాజేంద్ర ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు.
Last Updated :Nov 5, 2021, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details