తెలంగాణ

telangana

పొలంలోకి వెళ్లిన విశ్రాంత ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించిన ఏనుగు

By

Published : Nov 19, 2022, 9:44 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

()
తమిళనాడు కోయంబత్తూరులో ఓ ఏనుగు హల్​చల్ చేసింది. పొలంలో ఉన్న విద్యుత్​ కంచెను పరిశీలించేందుకు వెళ్లిన విశ్రాంత ఉపాధ్యాయుడు రామసామిపై దాడికి యత్నించింది. శుక్రవారం ఉదయం జరిగిందీ ఘటన. తమ గ్రామాన్ని ఏనుగుల గుంపు చుట్టుముట్టాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి వాటిని వేరే ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు.
Last Updated :Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details