తెలంగాణ

telangana

శబరిమల 'మకరజ్యోతి' దర్శనం- భక్తజనం పరవశం

By

Published : Jan 14, 2022, 7:17 PM IST

Sabarimala Makara Jyothi: సంక్రాంతి పర్వదినాన శబరిమల అయ్యప్పస్వామి ఆలయం శరణుఘోషతో మార్మోగింది. మకరజ్యోతి రూపంలో స్వామి.. భక్తులకు దర్శనమిచ్చారు. పొన్నాంబలమేడు నుంచి మూడుసార్లు మకరజ్యోతి కనిపించింది. కరోనా కారణంగా ఈసారి కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులు హాజరయ్యారు. జ్యోతిని దర్శించుకున్న భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు.

ABOUT THE AUTHOR

...view details