తెలంగాణ

telangana

రూటు మార్చిన దొంగలు- హెల్మెట్ ధరించి దోపిడీలు!

By

Published : May 26, 2021, 1:17 PM IST

ఝార్ఖండ్​ రాంచీలో దొంగలు రెచ్చిపోయారు. మెక్‌క్లూసిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కొరియర్ కంపెనీ కార్యాలయంలోకి హెల్మెట్​ ధరించి చొరబడిన నలుగురు దుండగులు.. అందులోని ఉద్యోగులను తుపాకీతో బెదిరించి సుమారు రూ.3లక్షలు దోచుకెళ్లారు. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ కేసులో పోలీసులు ఒక్కరిని అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details