తెలంగాణ

telangana

వేములవాడ రాజన్న హుండీల ఆదాయం రూ.98. 26 లక్షలు

By

Published : Sep 15, 2020, 9:18 PM IST

వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో అధికారులు హుండీ లెక్కింపు చేపట్టారు. 51 రోజులకు గానూ... రూ.98 లక్షల 26 వేల నగదు ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.

vemulawada rajanna hundi count updates
vemulawada rajanna hundi count updates

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో హుండీల లెక్కింపు చేపట్టారు. 51 రోజుల్లో హుండీల ఆదాయం రూ.98.26 లక్షలు సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. బంగారం 190.500 గ్రాములు, వెండి 3 కిలోల 900 గ్రాముల కానుకలను భక్తులు రాజన్నకు సమర్పించుకున్నారు. ఆలయ ఓపెన్​లో హుండీ డబ్బుల లెక్కింపు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు.

వేములవాడ రాజన్న హుండీల ఆదాయం రూ.98. 26 లక్షలు
వేములవాడ రాజన్న హుండీల ఆదాయం రూ.98. 26 లక్షలు

ఇదీచూడండి:అలుగు దూకిన కొత్తచెరువు.. నీట మునిగిన రోడ్లు!

ABOUT THE AUTHOR

...view details