నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది అందాలను చూసి బాసర క్షేత్రానికి వచ్చే భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలో నీటి మట్టం అమాంతం పెరిగి జలకళ సంతరించుకుంది. బాసరకు ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు గోదావరి నదిలో కలుస్తోంది. నీటి ప్రవాహం అంతకంతకు పెరిగి వరద నీరు బాసర మీదుగా దిగువన ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వైపు పరుగులు తీస్తోంది.
Intro:TG_ADB_60_26_MUDL_GODAVARI UDRUTI PRAVAHAM_AVB_TS10080
Body:bsr
Conclusion:bsr
Body:bsr
Conclusion:bsr