తెలంగాణ

telangana

భవనంపై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

By

Published : Mar 15, 2020, 8:58 PM IST

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఠాణా పరిధిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ఎంజే కాలనీకి చెందిన మేరీ... భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.

a women suicide by jumping from a building
భవనంపై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

భవనంపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్​ జిల్లా మల్కాజిగిరి ఠాణా పరిధిలో జరిగింది. ఎంజే కాలనీకి చెందిన మేరీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

భవనంపై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

ఇదీ చూడండి:భారత్​లో 107కు చేరుకున్న కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details