తెలంగాణ

telangana

మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ను పరామర్శించిన సీఎం

By

Published : Feb 24, 2021, 2:14 PM IST

ముఖ్యమత్రి కేసీఆర్​.. ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ను పరామర్శించారు. ఈ మధ్యే శ్రీనివాస్​ గౌడ్​ తండ్రి నారాయణ గౌడ్​ కన్నుమూశారు.

cm kcr tributes to Narayana gouda in Mahbubnagar
మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ను పరామర్శించిన సీఎం

మహబూబ్‌నగర్​లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను సీఎం కేసీఆర్​ పరామర్శించారు. ఈ మధ్యే శ్రీనివాస్​ గౌడ్​ తండ్రి నారాయణ గౌడ్​ కన్నుమూశారు. నారాయణ గౌడ్​ దశదిన కార్యక్రమానికి సీఎం వెళ్లారు. నారాయణగౌడ్ సమాధి వద్ద నివాళి అర్పించారు. శ్రీనివాస్‌గౌడ్ కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details