తెలంగాణ

telangana

NIA: నక్సల్స్ రిక్రూట్‌మెంట్‌.. ఆ జిల్లాల్లో ఎన్‌ఐఏ సోదాలు

By

Published : Feb 25, 2022, 10:36 PM IST

NIA
NIA

నక్సల్స్ రిక్రూట్‌మెంట్‌ వ్యవహారంలో ఏపీలోని గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. అందులో భాగంగా విలువైన పత్రాలు, డిజిటల్ డాక్యుమెంట్లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.

ఏపీలోని గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. నక్సల్స్ రిక్రూట్‌మెంట్‌ వ్యవహారంలో సోదాలు చేపట్టినట్లు ఎన్​ఐఏ అధికారులు వెల్లడించారు. దేశ అంతర్గత భద్రతకు ముప్పు కలిగించే ప్రణాళికలు రచించారని వెల్లడించారు. సోదాల్లో భాంగా విలువైన పత్రాలు, డిజిటల్ డాక్యుమెంట్లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కేరళలోనూ సోదాలు నిర్వహించినట్లు ప్రకటించిన ఎన్ఐఏ.. అక్కడ 3 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.

ఇదీ చూడండి :Illegal Affair : గదిలో అతడు, ఆమె... తాళం వేసిన భర్త.. తర్వాతే ఏమైందంటే..

ABOUT THE AUTHOR

...view details