తెలంగాణ

telangana

లారీని ఢీ కొట్టిన కారు... దంపతులు మృతి

By

Published : Jun 5, 2021, 2:01 PM IST

ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సీతారామపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి.

couple died in road accident at prakasham
లారీని ఢీ కొట్టిన కారు... దంపతులు మృతి

ఏపీలోని ప్రకాశం జిల్లా సీతారామపురం వద్ద లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు సుధాకర్‌(51), పద్మ(45)గా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details