రంగారెడ్డి జిల్లా జాపాల గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బోడకొండ గ్రామానికి చెందిన జాటోతు లక్ష్మణ్... తన బంధువుతో కలిసి వెళ్తుండగా.... ద్విచక్రవాహనం అదుపుతప్పింది.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి
బైక్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన రంగారెడ్డి జిల్లా జాపాల గ్రామ శివారులో జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ జరుపుతున్నారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి
ఈ క్రమంలో వేగంగా రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇరువురు తీవ్రంగా గాయపడి... అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:కీసరగుట్టకు పోటెత్తిన భక్తజనం.. అభిషేకాలతో తన్మయత్వం