ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు'బస్తీలో సుస్తీ లేకుండా చేయడమే టార్గెట్' Harish Rao News: ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో ప్రజాప్రతినిధులంతా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. బస్తీలో సుస్తీ లేకుండా చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. హైదరాబాద్ నార్సింగిలో ఏర్పాటు చేసిన మినీ డయాగ్నోస్టిక్ హబ్ను ప్రారంభించారు.బ్యాంకు నుంచి నగదుతో క్యాషియర్ పరారీ..Robbery in Bank of Baroda: బ్యాంకులో క్యాషియర్ ఉద్యోగం. అనుకూలమైన పనివేళలతో.. ఒత్తిడి లేని బిందాస్ జీవితం. పండుగలు, పబ్లిక్ హాలిడేస్, వారాంతపు సెలవులు. ఇలా అనుకుంటూ ఎంతో హుషారుగా జాబ్లో చేరాడు ఆ ఉద్యోగి. ఎంజీబీఎస్ బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం Mgbs Boy Kidnap Case: ఎంజీబీఎస్లో కిడ్నాప్కు గురైన బాలుడిని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలుడిని అపహరించిన వ్యక్తే వదిలి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నారు. నేలరాలిన పంటలు.. తడిసిముద్దయిన ధాన్యంAsani Cyclone Effect on AP : అసని తుపాను ప్రభావం ఆంధ్రా అన్నదాతలు తీవ్రంగా నష్టపరుస్తోంది. తుపాను కారణంగా రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏపీలోని చాలా చోట్ల పంటలు నీట మునిగాయి.నరేంద్ర మోదీ ఓ అద్భుతం: వెంకయ్య Modi 20 book: మోదీ@20 పుస్తకం విడుదల చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రధాని మోదీ ఓ అద్భుతమని కొనియాడారు. ఈ పుస్తకం ఆధునిక భారత్లోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ఒకరి పరిణామ క్రమాన్ని పాఠకులకు అందిస్తుందని పేర్కొన్నారు.వైవాహిక అత్యాచారం నేరమా? కాదా? ఎటూ తేల్చని హైకోర్టు!Marital rape status in India: వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై దిల్లీ హైకోర్టు స్ప్లిట్ వెర్డిక్ట్ ఇచ్చింది. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరుగా తీర్పులు రాశారు. వ్యాజ్యాలు దాఖలు చేసిన వారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతించారు.ఇజ్రాయెల్ దాడిలో ప్రముఖ జర్నలిస్ట్ మృతి Israeli Palestinian conflict: ఆక్రమిత జెనిన్ నగరంలో ఇజ్రాయెల్ బలగాలు చేపట్టిన దాడుల్లో ప్రముఖ జర్నలిస్ట్ షిరీన్ అబు ఆక్లే ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. మరో జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. మరోవైపు.. పాలస్తీనా వాదనలను తోసిపుచ్చింది ఇజ్రాయెల్.మార్కెట్లోకి 'టాటా నెక్సాన్ మ్యాక్స్' ఈవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 437 కి.మీ జర్నీTATA Nexon EV Max: నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మోడల్ను మార్కెట్లోకి విడుదల చేసింది టాటా. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 437 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపింది. అధునాతన ఫీచర్లతో అత్యద్భుతంగా తీర్చిదిద్దిన ఈ వాహనం.. వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని తెలిపింది. అన్క్యాప్డ్ ప్లేయర్స్.. ఈ సారి అద్భుతాలు సృష్టించారుగా! IPL 2022 Uncapped players: ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా కొంతమంది యువ ఆటగాళ్లు అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ మేరకు 2022 సీజన్లో అద్భుతాలు సృష్టించిన పలువురు అన్క్యాప్డ్ ఆటగాళ్లు ఎవరో చూద్దాం..బాలీవుడ్పై నేనలా అనలేదే.. మీకలా అర్థమైందా: మహేశ్Maheshbabu Bollywood comments: బాలీవుడ్పై తాను చేసిన కామెంట్స్ గురించి వివరణ ఇచ్చారు సూపర్స్టార్ మహేశ్ బాబు. తాను అన్ని భాషలను గౌరవిస్తానని చెప్పారు. అర్థమైందా?