తెలంగాణ

telangana

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు విడుదల

By

Published : Dec 11, 2020, 3:27 PM IST

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను తితిదే ఇవాళ విడుదల చేసింది. ఉదయం 6.30 గంటలకు తితిదే వెబ్​సైట్​లో టికెట్లు విడుదల చేసింది. ఈ ఏడాది 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని తితిదే నిర్ణయించింది.

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు విడుదల
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు విడుదల

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. ఉదయం 6.30 గంటలకు తితిదే వెబ్‌సైట్‌లో టికెట్లు విడుదల చేసింది. ఈ ఏడాది 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని తితిదే నిర్ణయించింది. ఈ నెల 25 నుంచి జనవరి 3 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. రోజుకు 20 వేల టికెట్లు అందుబాటులో ఉంచినట్లు తితిదే ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details