తెలంగాణ

telangana

రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం

By

Published : Dec 25, 2020, 10:33 PM IST

వైకుంఠ ఏకాదశి సందర్బంగా.. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. కేవలం శుక్రవారం ఒక్కరోజే రూ.4.39 కోట్లుగా నమోదైంది.

రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం
రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం

వైకుంఠ ఏకాదశి సందర్బంగా.. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. కేవలం శుక్రవారం ఒక్కరోజే రూ.4.39 కోట్లుగా నమోదైంది. లాక్‌డౌన్‌ తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం ఈ స్థాయికి చేరటం ఇవాలేనని అధికారులు తెలిపారు.

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి దర్శనానికి ప్రముఖులు క్యూ కట్టారు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో స్వామి వారికి విరాళాలు సమర్పించుకున్నారు.

ఇదీ చదవండి:తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి

ABOUT THE AUTHOR

...view details