తెలంగాణ

telangana

తిరుమలలో వైభవంగా పద్మావతి అమ్మవారి పరిణయోత్సవం

By

Published : May 10, 2022, 10:42 PM IST

Updated : May 10, 2022, 10:51 PM IST

తిరుమలలో వైభవంగా పద్మావతి అమ్మవారి పరిణయోత్సవం
తిరుమలలో వైభవంగా పద్మావతి అమ్మవారి పరిణయోత్సవం ()

తిరుమలలో పద్మావతి అమ్మవారి పరిణయోత్సవం వైభవంగా జరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

తిరుమలలో పద్మావతి అమ్మవారి పరిణయోత్సవం వైభవంగా జరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో తితిదే ఉత్సవాలు నిర్వహించింది. ఉత్సవాల్లో అష్టలక్ష్మీ దశావతార మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Last Updated :May 10, 2022, 10:51 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details