Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.170 ప్రియమైంది. కేజీ వెండి కూడా స్వల్పంగానే పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.54,810 గా ఉంది. కిలో వెండి ధర రూ.71,480 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.54,810 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71,480గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,810 గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,480 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.54,810 గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,480 వద్ద కొనసాగుతోంది.
- స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఔన్సు బంగారం 5 డాలర్లు అధికంగా ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,976 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.81 డాలర్లుగా ఉంది.
• అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 104.69 డాలర్లుగా ఉంది.