తెలంగాణ

telangana

Gold Price today: పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?

By

Published : Jan 13, 2022, 11:11 AM IST

Gold Price today
Gold Price today ()

Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో గురువారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today: బంగారం, వెండి ధరల్లో గురువారం స్వల్ప మార్పులు జరిగాయి. బుధవారంతో పోలిస్తే పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.120 పెరిగింది. కిలో వెండి ధర రూ.62 వేలు వద్ద కొనసాగుతోంది.

  • Gold price in Hyderabad: 10 గ్రాముల బంగారం ధర రూ.48,880గా ఉంది. కిలో వెండి ధర రూ.62,000 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.48,000గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,000గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.48,880గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,000 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.48,880గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,000 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరల్లో పెరుగుదల నమోదైంది. ఫలితంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,826 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.18 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో బుధవారం ఎలాంటి మార్పులు లేవు. దీంతో ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Petrol Price Hyderabad: హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • Petrol Price Vizag: వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇదీ చూడండి:Vodafone Idea: వొడాఫోన్‌ ఐడియాను ప్రభుత్వం నడుపుతుందా?

ABOUT THE AUTHOR

...view details