తెలంగాణ

telangana

దేశంలో కొత్తగా 45,951 మందికి కరోనా

By

Published : Jun 30, 2021, 9:43 AM IST

Updated : Jun 30, 2021, 9:53 AM IST

దేశంలో కొత్తగా 45,951 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 60,729 మంది కోలుకోగా 817 మంది మృతిచెందారు.

corona cases
భారత్​ కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 45,951 మంది వైరస్ బారిన పడ్డారు. కాగా, మహమ్మారి ధాటికి మరో 817మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 60,729 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 96.92శాతం నమోదైంది.

  • మొత్తం కేసులు : 3,03,62,848
  • మొత్తం మరణాలు : 3,98,454
  • కోలుకున్నావారు : 2,94,27,330
  • యాక్టివ్​ కేసులు :5,37,064

మొత్తం టెస్టులు..

మంగళవారం ఒక్కరోజే 19,60,757 మందికి కొవిడ్​-19 పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్​ పేర్కొంది.

ఇదీ చదవండి :COVID-19 variant: కొత్తగా 'లాంబ్డా' కలకలం!

'టీకా తీసుకోనివారిలోనే డెల్టా రకం వేగంగా వ్యాప్తి'

వ్యాక్సినేషన్​..

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 33,28,54,527వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. మంగళవారం ఒక్కరోజే.. 36,51,983 మందికి వ్యాక్సిన్ అందినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి :కొవిడ్ బాధితుల్లో కొత్త ఇన్​ఫెక్షన్​.. ఒకరు మృతి!

కరోనా జాడను పసిగట్టే మాస్కులు

Last Updated : Jun 30, 2021, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details