తెలంగాణ

telangana

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. 100లోపు మరణాలు

By

Published : Mar 16, 2022, 9:25 AM IST

Covid Cases In India: భారత్​లో రోజువారీ కరోనా​ కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 2,876 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 98 మంది మరణించారు. కొత్తగా 3,884 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

India Covid cases
India Covid cases

Covid Cases In India: భారత్​లో రోజువారీ కొవిడ్​ కేసులు 3 వేల దిగువన నమోదవుతున్నాయి. కొత్తగా దేశంలో 2,876 మందికి వైరస్​ సోకింది. తాజాగా 3,884 వైరస్​ను జయించారు.

  • మొత్తం కేసులు:4,29,98,938
  • మొత్తం మరణాలు:5,16,072
  • యాక్టివ్​ కేసులు:32,811
  • కోలుకున్నవారు:4,24,50,055

Vaccination in India

దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. మంగళవారం మరో 18,92,143 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,80,60,93,107కు పెరిగింది.

ABOUT THE AUTHOR

...view details