ఆంధ్రప్రదేశ్

andhra pradesh

2 ఆటోలు ఢీ... ఇద్దరు మృతి

By

Published : Apr 18, 2019, 12:47 PM IST

కృష్ణాజిల్లా నందిగామ మండలం జోన్నలగడ్డ వద్ద ఎదురెదురుగా వస్తున్న 2 ఆటోలు ఢీకొన్న ఘటనలో... ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని తెలంగాణ ఖమ్మం జిల్లా మధిర ఆస్పత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు సీసీ ఫూటేజీలో రికార్డు అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details