ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖలో రైతుల ఆందోళన.. హోల్​సేల్​ వ్యాపారస్థులపై ఆగ్రహం

By

Published : Feb 13, 2020, 10:26 PM IST

హోల్​సేల్ వ్యాపారస్థుల కారణంగా తాము ఉపాధి కోల్పోతున్నామంటూ విశాఖపట్నంలో రైతులు ధర్నాకు దిగారు. దశాబ్దాలుగా విశాఖ నగరానికి కూరగాయలు తెచ్చి విక్రయిస్తోన్న తమకు టోకు వర్తకుల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను విన్నవిస్తూ, మహా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్​కు వినతి పత్రం అందజేశారు.

Annadalata dharna in Visakha
విశాఖలో అన్నదాతల ధర్నా

విశాఖలో రైతుల ఆందోళన

ఇదీ చదవండి:

బంగ్లాదేశ్​కు చిక్కిన ఫిషింగ్ బోటు వచ్చేసింది

ABOUT THE AUTHOR

...view details