సింగర్​గా మారిన ఎమ్మెల్యే నోముల భగత్..

By

Published : Jun 24, 2022, 3:02 PM IST

thumbnail

నిత్యం ప్రజా సమస్యలతో తలమునకలయ్యే నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్.. కొత్తగా సింగర్​ అవతారం ఎత్తాడు. తన తండ్రి దివంగత నోముల నర్సింహయ్యను తలుచుకుని ప్రముఖ గాయకులు సాయి చంద్ పర్యవేక్షణలో పాట పాడారు. 'నా దారి నువ్వే నాన్నా.. నా ధైర్యం నువ్వే నాన్నా..' అంటూ సాగే గీతాన్ని స్వయంగా ఆలపించారు. ఎమ్మెల్యే పాడిన ఈ పాట ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓసారి వినేయండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.