ప్రతిధ్వని: భారత్​లో తయారీ రంగాభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి?

By

Published : Dec 28, 2020, 9:40 PM IST

thumbnail

దేశ ప్రజలంతా భారత్​లోనే తయారైన వస్తువులను వాడేలా ప్రతిఒక్కరూ కొత్త సంవత్సరంలో సంకల్పించుకోవాలని.. మన్​ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రోజూ వినియోగించే వస్తువుల్లో మనకు తెలియకుండా ఏ విదేశీ వస్తువుందో గ్రహించి దానికి ప్రత్యామ్నాయంగా భారతీయ వస్తువులను వాడాలని కోరారు. కరోనా సంక్షోభంలోనూ భారత్​లో తయారీకి కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఊతమిస్తోంది. 2025 నాటికల్లా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మన దేశం 5వ స్థానాన్ని.. 2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం అవతరిస్తోందని సీఈబీఆర్ వార్షిక నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్​లో తయారీ రంగం ఏ విధంగా బలోపేతం కానుంది అనే అంశానికి సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.