మాజీ సీఎం, ఎమ్మెల్యే వర్గాల మధ్య గొడవ కుర్చీలతో కొట్టుకున్న కార్యకర్తలు

By

Published : Oct 29, 2022, 4:55 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

thumbnail

ఝార్ఖండ్​లోని జంషెద్​పుర్​లో ఛఠ్​ పూజా ఏర్పాట్లలో మాజీ సీఎం రఘబార్ దాస్​, ఎమ్మెల్యే సరయూ రాయ్​ వర్గీయుల మధ్య వివాదం తలెత్తెంది. ఈ ఘటనలో ఇరు వర్గాల కార్యకర్తలు కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు.

Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.