దేవుడి రథోత్సవాల్లో అపశ్రుతి

By

Published : Nov 1, 2022, 7:12 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

thumbnail

కర్ణాటకలో దేవుడి రథోత్సవాల్లో అపశ్రుతి నెలకొంది. చామరాజ్​నగర్​లోని చెన్నప్పనపురంలో ఓ రథం కూలింది. రెండేళ్ల తరవాత వీరభద్రేశ్వర స్వామి ఆలయం వద్ద ఉత్సవాలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో రథం చుట్టూ దాదాపు 800 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. రథోత్సవం జరగకపోయినా దేవుడికి ఇతర పూజలు చేసినట్లు గ్రామస్థులు చెప్పారు.

Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.