దిల్లీ నిజాముద్దీన్​ మర్కజ్​ వీడియో విడుదల

By

Published : Apr 1, 2020, 7:14 PM IST

thumbnail

దేశంలో కరోనా వైరస్​ కేసులు ఒకేసారి పెరగడానికి కారణంగా భావిస్తోన్న దిల్లీ నిజాముద్దీన్​ మర్కజ్​ ఘటనకు సంబంధించిన ఓ వీడియో విడుదలైంది. ఈ కార్యక్రమానికి హాజరైన చాలా మందికి వైరస్​ సోకిందని అధికారులు తెలిపారు. అయితే మార్చి 26న లాక్​డౌన్​ ఆదేశాలను ఉల్లంఘించి మర్కజ్​​ భవనంలో వేలమంది సమావేశమయ్యారు. వీరందరూ ఒకే చోట గుమిగూడటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.