కబడ్డీ ఆడిన మంత్రి ఎంపీ ఎవరు గెలిచారంటే

By

Published : Nov 12, 2022, 3:55 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

thumbnail

భద్రాచలంలో గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోత్ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి, ఎంపీ కబడ్డీ ఆడారు. వీరి ఆటను అక్కడున్న వారంతా ఆసక్తిగా తిలకించారు.

Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.