గజరాజుల పరుగు పందెం.. భారీగా తరలివచ్చిన జనం

By

Published : Apr 16, 2022, 9:49 AM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

thumbnail

అసోం రాష్ట్ర నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వారి సంప్రదాయ ఉత్సవమైన రంగాలి బిహూ(ఏప్రిల్​ 15) సందర్భంగా శివసాగర్‌ ప్రాంతంలో ఏనుగులతో పరుగు పందెం నిర్వహించారు. ముందుగా ఏనుగులకు పూజలు నిర్వహించి, పరుగు పందెంలోకి దింపారు. ఏనుగులపై మావటి కూర్చుని వాటిని పరుగులు పెట్టించారు. ఈ పందెంలో విజయం సాధించిన ఏనుగు యజమానికి నిర్వాహకులు బహుమతి ప్రదానం చేసి సత్కరించారు. ఏనుగుల పరుగు పందెం చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.