బుల్డోజర్లు, జేసీబీలతో భాజపా కార్యకర్తల సంబరాలు

By

Published : Mar 10, 2022, 6:31 PM IST

Updated : Feb 3, 2023, 8:19 PM IST

thumbnail

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పంజాబ్​ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో భాజపా మెజారిటీ సాధించింది. ఉత్తర్​ప్రదేశ్​లో మరోమారు అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన మెజారిటీకిపైగా సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు లఖ్​నవూలోని భాజపా కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. బుల్డోజర్లు, జేసీబీలను తీసుకొచ్చారు. సీఎం యోగి ఆదిత్య నాథ్ బుల్డోజర్​ వ్యాఖ్యలను సూచిస్తూ ప్రదర్శన చేశారు.

Last Updated : Feb 3, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.