ETV Bharat / state

మిర్చికి మద్దతు ధర కల్పించాలంటూ రైతుల ఆందోళన

author img

By

Published : Jan 29, 2020, 10:27 AM IST

farmers protest in warangal mirchi yard to provide market price for mirchi
మిర్చికి మద్దతు ధర కల్పించాలంటూ రైతుల ఆందోళన

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​లో మిర్చికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్​ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు.

వరంగల్​ జిల్లా కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​లో రైతులు ఆందోళన చేపట్టారు. మిర్చికి మద్దతు ధర కల్పించాలంటూ డిమాండ్​ చేశారు. మిర్చి ధర ఒక్కసారిగా పడిపోవడం వల్ల రైతులు మిర్చి యార్డు కార్యాలయాన్ని ముట్టడించారు.

రైతుల ఆందోళనతో అప్రమత్తమైన పోలీసులు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం రైతులతో పోలీసులు, మార్కెట్ అధికారులు చర్చలు జరిపారు.

మిర్చికి మద్దతు ధర కల్పించాలంటూ రైతుల ఆందోళన

ఇదీ చూడండి: 'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్​ పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.