ETV Bharat / state

పోటెత్తిన ప్రజావాణి... ప్రజలతో కిక్కిరిసిన కలెక్టరేట్

author img

By

Published : Sep 9, 2019, 3:30 PM IST

వరంగల్​లో ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు

వరంగల్​ అర్బన్​ కలెక్టరేట్ కిక్కిరిసింది. ప్రజావాణికి వచ్చిన బాధితులతో ఆ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.

వరంగల్​లో ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు

వరంగల్​ అర్బన్​ కలెక్టరేట్​లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. సమస్యలు విన్నవించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. వివిధ గ్రామాల నుంచి వచ్చినవారితో కలెక్టరేట్​ కిక్కిరిసిపోయింది. పాలనాధికారి అందుబాటులో లేనందున ఆర్డీవో వెంకారెడ్డి, మెప్మా పీడీ కృష్ణవేణి అర్జీలు స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధాప్య పింఛన్లు, భూ సమస్యలకు సంబంధిన అంశాలపై ఎక్కవ అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండిః '2030 నాటికి 260 లక్షల హెక్టార్ల ఎడారికి హరిత శోభ'

Intro:TG_WGL_12_09_COLLECTERATE_LO_PRAJA_VAANI_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION


( ) వరంగల్ అర్బన్ జిల్లాలో చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి జనం భారీగా తరలి వచ్చారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం కలెక్టర్ కి బారులుతీరారు. తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అందుబాటులో లేనందున ఆర్డిఓ వెంకారెడ్డి, పీడి మెప్మా కృష్ణవేణి అర్జీలను స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధాప్య పెన్షన్ లు భూ సమస్యలకు సంబంధించిన వాటిపై ఎక్కువగా అర్జీలు వచ్చాయి.


Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION



Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.