ETV Bharat / state

పదోతరగతి విద్యార్థుల ప్రతిభకు పురస్కారం

author img

By

Published : Jun 9, 2019, 5:22 PM IST

విజయీభవ ట్రస్ట్

ప్రభుత్వ పాఠశాలలో చదవుకొని పదికి పది జీపీఏ సాధించిన విద్యార్థులను పురస్కారాలతో అభినందించింది విజయీభవ ట్రస్ట్.

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ ప్రభుత్వ బాలుర పాఠశాలలో విజయీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదవ తరగతిలో పదికి పది జీపీఏ సాధించిన విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఎన్నారై జ్యోతిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థినిలు సాంస్కృతిక నృత్యాలతో అలరించారు. ప్రభుత్వ పాఠశాలలో పదికి పది జీపీఎస్ సాధించిన 120 మంది విద్యార్థులకు ఈ పురస్కారాలు దక్కాయి.

విజయీభవ ట్రస్ట్

ఇవీ చూడండి: కాపాడకుండా వీడియోలు తీస్తే ఎలా?

Intro:(. )

విజయీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ ప్రభుత్వ బాలుర పాఠశాలలో విజయీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో పదవ తరగతిలో లో పదికి పది జిపిఏ సాధించిన విద్యార్థులకు పురస్కారాలను అందజేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నారై జ్యోతి రెడ్డి మరియు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు సాంస్కృతిక నృత్యాలతో అలరించారు ప్రభుత్వ పాఠశాలలో పదికి పది జిపిఎస్ సాధించిన 120 మంది విద్యార్థులకు ఈ పురస్కారాలు దక్కాయి.....


Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్::::కోదాడ


Conclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.