ETV Bharat / state

రక్తదానం చేసిన కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య

author img

By

Published : Apr 28, 2020, 1:29 PM IST

తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​ రక్తదానం చేశారు.

kodad mla bollam mallaiah blood donation
కోదాడ ఎమ్మెల్యే రక్తదానం...

సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్​ రక్తదానం చేశారు. తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ పిలుపు మేరకు రక్తదానం చేసినట్లు తెలిపారు.

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​తో రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గినందున పార్టీ కార్యకర్తలంతా రక్తదానం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలంతా లాక్​డౌన్​ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.