ETV Bharat / state

అసెంబ్లీలో పేద ప్రజల గొంతుకనవుతా: రఘునందన్​

author img

By

Published : Nov 10, 2020, 9:29 PM IST

అప్రజాస్వామిక విలువల పట్ల ప్రజలు చేసిన పోరాట ఫలితమే దుబ్బాక ఎన్నికల్లో విజయంగా భావిస్తున్నానని భాజపా అభ్యర్థి రఘునందన్​రావు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి నిరంకుశ పాలన పట్ల ప్రజలు విసుగెత్తిపోయారన్న మాటకు ఈ ఫలితమే నిదర్శనమని తెలిపారు. నిరుద్యోగ, చేనేత, బీడీ కార్మిక, రైతన్నల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతానంటున్న రఘునందన్​రావుతో ఈటీవీ భారత్​ ప్రతినిధి క్రాంతికుమార్​ ముఖాముఖి....

అసెంబ్లీలో పేద ప్రజల గొంతుకనవుతా: రఘునందన్​
అసెంబ్లీలో పేద ప్రజల గొంతుకనవుతా: రఘునందన్​

అసెంబ్లీలో పేద ప్రజల గొంతుకనవుతా: రఘునందన్​

ఇదీ చూడండి: విలేకరి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్​ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.