ETV Bharat / state

'సిద్దిపేట ప్రజావాణిలో 82 దరఖాస్తులు వచ్చాయి'

author img

By

Published : Dec 16, 2019, 9:58 PM IST

82 అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టరేట్
82 అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టరేట్

సిద్దిపేట జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో 82 మంది అర్జీలను జిల్లా కలెక్టర్​కు అందించారు.

సిద్దిపేట జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ప్రజావాణిలో 82 దరఖాస్తులు వచ్చాయని పాలనాధికారి కార్యాలయం తెలిపింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి, జాయింట్ కలెక్టర్ పద్మాకర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
అనంతరం ఆయా విభాగాల అధికారులకు సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్​తో పాటు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

82 అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టరేట్

ఇవీ చూడండి : పోషకాహార పైలట్​ ప్రాజెక్టుగా ఆసిఫాబాద్​, గద్వాల జిల్లాలు

రిపోర్టర్:పర్షరాములు ఫైల్ నేమ్:TG_SRD_71_16_PRAJAVANI_SCRIPT_TS10058 సెంటర్:సిద్దిపేట జిల్లా సిద్దిపేట యాంకర్: ప్రజాసమస్యల పరిష్కార నిమిత్తం నేరుగా జిల్లా కలెక్టర్ తో తెలియజేసే ఉద్దేశంతో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఈరోజు 82 దరఖాస్తులు రావటం జరిగింది , ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి ,జాయింట్ కలెక్టర్ పద్మాకర్ ప్రజల నుండి వినతులు తీసుకొని అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యు అధికారి చంద్ర శేఖర్ తో పాటు జిల్లా లోని అన్ని  శాఖల అధికారులు పాల్గొనటం జరిగింది .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.