ETV Bharat / state

ప్రజల మనుస్సులను చూరగొనాలి: వేముల ప్రశాంత్ రెడ్డి

author img

By

Published : Jul 4, 2019, 4:48 PM IST

ప్రజల మనుస్సులను చూరగొనాలి: వేముల ప్రశాంత్ రెడ్డి

ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో నూతన పాలక వర్గం కొలువుదీరింది. మెండోర మండలంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈరోజు నూతన పాలక వర్గం కొలుపుదీరింది. మెండోర మండలంలో జరిగిన అధ్యక్ష ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, తెరాస కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన నాయకులందరూ ప్రజల మనసును చూరగొనాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు.

ప్రజల మనుస్సులను చూరగొనాలి: వేముల ప్రశాంత్ రెడ్డి

ఇవీచూడండి: ఇంజినీర్​పై మహా ఎమ్మెల్యే 'బురద దాడి'

Intro:Body:Conclusion:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.