నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. పెద్దవాగుపై నూతనంగా మంజూరైన చెక్ డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం వెంకటాపూర్ రామన్నపేట... మోర్తాడ్ చెక్ డ్యామ్ ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి పరిస్థితులు, పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇవీ చూడండి: 'యోగా ఫ్రమ్ హోం'కు అమెరికన్లు సన్నద్ధం