ETV Bharat / state

Prashanth Reddy Interview: 'రైతులు ఆలోచించి లాభసాటి పంటలు వేసుకోవాలి'

author img

By

Published : Dec 4, 2021, 8:07 PM IST

Prashanth Reddy
Prashanth Reddy

రాష్ట్రంలో యాసంగిలో కొనుగోలు కేంద్రాలుండవని ప్రభుత్వం చెప్పడానికి కారణం కేంద్రమేనని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెరాస నేతలు కేంద్రంతో పోరాడుతున్నా ఫలితం లేదని వాపోయారు. రైతులు ఆలోచించి... లాభసాటి పంటలు సాగుచేసుకోవాలంటున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.