నిజామాబాద్ నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న పదకొండు మందిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగో పట్టణ ఎస్ఐ లక్షయ్య పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ నరేంద్ర పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ. 65,760 నగదు, 5 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట, జూదం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
పదకొండు మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
నిజామాబాద్ నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న పదకొండు మందిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగో పట్టణ ఎస్ఐ లక్షయ్య పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ నరేంద్ర పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ. 65,760 నగదు, 5 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట, జూదం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.