ETV Bharat / state

పగిలిన మిషన్ భగీరథ పైపులైన్.. తాగు నీరు వృథా

author img

By

Published : Dec 10, 2019, 7:59 PM IST

pipeline
ఫౌంటెన్​ని తలపిస్తోన్న పగిలిన మిషన్ భగీరథ పైపులైన్

నారాయణపేట జిల్లా గుడిగండ్ల గ్రామ సమీపంలో మిషన్ భగీరథ పైపు పగిలి తాగునీరంతా వృథాగా పోతోంది.

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ సమీపంలో మిషన్ భగీరథ పైపు పగిలి తాగునీరంతా వృథాగా పోతోంది. పైపులైన్ 167 జాతీయ రహదారిపై పక్కనే ఉండటం వల్ల వాహనదారులు ఆగి చూస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి నీటి వృథఆను నిలిపివేసి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: 'కాళేశ్వ‌రం ప్రాజెక్టు.. తెలంగాణకు ఓ మ‌కుటాయ‌మానం'

Intro:Tg_mbnr_08_10_leekej_water_av_TS10092
మిషన్ భగీరథ లీకేజీ..... వృధాగా పారుతున్న తాగు నీరు.


Body:నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ సమీపంలోని మిషన్ భగీరథ పైపు పగిలి పోవడంతో నీరంతా వృధాగా పారుతుంది. 167 జాతీయ రహదారి పక్కన మిషన్ భగీరథ పైపు పగిలింది దీంతో భారీ ఎత్తున నీరు విరజిమ్ముతుంది. గ్రామస్తులు అధికారులు స్పందించి నీటి వృధాను నిలిపివేసి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.


Conclusion:9959999069,మక్థల్.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.