నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ సమీపంలో మిషన్ భగీరథ పైపు పగిలి తాగునీరంతా వృథాగా పోతోంది. పైపులైన్ 167 జాతీయ రహదారిపై పక్కనే ఉండటం వల్ల వాహనదారులు ఆగి చూస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి నీటి వృథఆను నిలిపివేసి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: 'కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణకు ఓ మకుటాయమానం'