ETV Bharat / state

మద్యం ఎర వేసి.. నిలువు దోపిడీ చేసే గ్యాంగ్

author img

By

Published : Oct 18, 2019, 5:20 PM IST

మహిళలను ఏమార్చి బంగారు ఆభరణాలు, నగదు అపహరిస్తున్న దొంగల ముఠా సభ్యులు ముగ్గుర్ని మహబూబ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు.
మద్యం ఎర వేసి.. నిలువు దోపిడీ చేసే గ్యాంగ్

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంతో పాటు హన్వాడ మండల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్టు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. పరిచయం చేసుకుని మాట్లాడి మందు తాగుదామని తీసుకెళ్ళి తాగిన తర్వాత వాళ్ల వద్ద నుంచి బంగారం, నగదు, దోచుకునేవారని ఎస్పీ వివరించారు. వారి వద్ద నుంచి మూడు తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

మద్యం ఎర వేసి.. నిలువు దోపిడీ చేసే గ్యాంగ్

ఇదీ చూడండి : etvbharat.page.link/KSxTp

Intro:TG_Mbnr_09_18_Robbery_Gang_Arrest_AVB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్,
మహబూబ్ నగర్, 9390592166
( ) మహిళల బంగారు ఆభరణాలు, నగదును అపహరిస్తున్న 3 సభ్యుల దొంగల ముఠాను మహబూబ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు.


Body:మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంతో పాటు హన్వాడ మండలం పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్టు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. అద్దెకు తీసుకున్న ఆటోలో తిరుగుతూ నగలు, నగదు ఉన్న మహిళలను ఎంచుకొని ఇంటి దగ్గర దింపుతామని ఎక్కించుకుని నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళి దోచుకునేవారని వివరించారు.


Conclusion:హన్వాడ మండల పరిధిలో 3 రోజుల్లో ఐదు దొంగతనాలు జరిగినట్టు పోలీసులకు పిర్యాదు అందగా.. నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి 3 తోలాల బంగారు, 15 తోలాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.....byte
బైట్
రెమా రాజేశ్వరి, మహబూబ్ నగర్ ఎస్పీ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.