ETV Bharat / state

తెరాస నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన కడియం శ్రీహరి

author img

By

Published : Aug 27, 2020, 9:07 PM IST

తెరాస నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన కడియం శ్రీహరి
తెరాస నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన కడియం శ్రీహరి

డోర్నకల్‌ మండలం ఉయ్యాలవాడకు చెందిన తెరాస నాయకుడు తాళ్లూరి బాబు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. మృతుడి కుటుంబాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరామర్శించారు.

మహబూబాబాద్‌ జిల్లా ఉయ్యాలవాడకు చెందిన తెరాస నాయకుడు తాళ్లూరి బాబు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. మృతుడి కుటుంబాన్ని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరామర్శించారు. ఆయన చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. ఆయన వెంట జడ్పీ ఛైర్​పర్సన్‌ బిందుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.