ETV Bharat / state

క్రిటికల్​ కేర్​ బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

author img

By

Published : Jun 10, 2021, 2:01 PM IST

క్రిటికల్​ కేర్​ బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
క్రిటికల్​ కేర్​ బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

లార్డ్స్‌ చర్చి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిటికల్‌ కేర్‌ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ ప్రారంభించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెండు బస్సులను కేటాయించారు.

ఖమ్మంలో లార్డ్స్‌ చర్చి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిటికల్‌ కేర్‌ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ ప్రారంభించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెండు బస్సులను కేటాయించారు.

కొవిడ్‌ రోగులకు ఈ మొబైల్ వ్యాన్‌లో పూర్తి వసతులతో చికిత్స అందించనున్నారు. ఇటీవల ఈ బస్సులను హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. జిల్లాకు ఒక్క బస్సు చోప్పున సంస్థ అందచేసింది. వైద్యారోగ్య శాఖ అధికారుల సూచనమేరకు బస్సులను గ్రామాలకు తరలించి చికిత్స అందించనున్నారు.

ఇదీ చదవండి: Accident: భయంకరమైన ప్రమాదం.. చెట్టుపైన మృతదేహం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.