ETV Bharat / state

స్వచ్ఛ భారత్​పై అవగాహన కల్పిస్తున్న విద్యార్థులు

author img

By

Published : Feb 5, 2020, 4:56 PM IST

చీపుర్లు పట్టుకుని పరిసరాలను శుభ్రం చేస్తూ విద్యార్థులు స్వచ్ఛ భారత్​పై అవగాహన కల్పిస్తున్నారు కరీంనగర్​లోని విద్యార్థులు. పరిశుభ్రతను పాటించడంలో అందరూ కృషి చేయాలని సూచిస్తున్నారు.

in karimnagar srr college students doing swach bharath
స్వచ్ఛ భారత్​పై అవగాహన కల్పిస్తున్న విద్యార్థులు

కరీంనగర్​లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో విద్యార్థులు చెత్త తొలగించారు. పరిసరాలను శుభ్రం చేస్తూ స్వచ్ఛ భారత్​పై అవగాహన కల్పిస్తున్నారు.

స్వచ్ఛ భారత్​పై అవగాహన కల్పిస్తున్న విద్యార్థులు

ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని... దీనికై అందరూ పాటుపడాలని విద్యార్థులు సూచించారు. ప్రతిరోజు ఉదయాన్నే మైదానానికి వాకింగ్ వచ్చే వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రిన్సిపల్ రాజేందర్ గౌడ్ తెలిపారు.

ఇవీ చూడండి: 'ఆ భూమి మాకిస్తే మరో రామమందిరాన్ని నిర్మిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.