ETV Bharat / state

అల్గునూర్​లో దీక్షా దివస్​.. కేసీఆర్​కు క్షీరాభిషేకం

author img

By

Published : Nov 29, 2019, 5:41 PM IST

తెలంగాణ కోసం కేసీఆర్​ చేసిన దీక్షను గుర్తు చేసుకుంటూ కరీంనగర్​ జిల్లా అల్గునూరు చౌరస్తాలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

deeksha deevas at algunur in karimnagar district
అల్గునూర్​లో దీక్షా దివస్​

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అల్గునూరు చౌరస్తాలో తెలంగాణ దిక్షా దివస్​ను పురస్కరించుకొని చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డగా నిలిచిన కరీంనగర్ జిల్లాలోని అల్గునూరును కేంద్రంగా చేసుకొని 2009, నవంబర్ 29న ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షను ప్రారంభించారు.

అల్గునూర్​లో దీక్షా దివస్​

ఇవీ చూడండి: ప్రియాంకరెడ్డి హత్య కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

TG_KRN_551_29_TRLANGANADIKSHADIVAS_VEDUKA_AVB_TS10084 REPORTER: TIRUPATHI PLACE: MANAKONDUR CONSTANCY MOBILE NUMBER: 829 720 8099 కరీంనగర్: మానకొండూరు తెలంగాణ ధీక్షా దివస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా అల్గునూర్ చౌరస్తాలో తెరాస నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ పోరుకు పురిటిగడ్డ గా నిలిచిన కరీంనగర్ జిల్లా లోని అలుగునూర్ ను కేంద్రంగా చేసుకొని 2009, నవంబర్ 29న ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షను ప్రారంభించారని గుర్తు చేశారు. రెండోసారి సీఎం గా గెలిచి బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్న సీఎం కేసీఆర్ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ నెమరువేసుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.