ETV Bharat / state

పోలీసు బందోబస్తు నడుమ బ్యాలెట్​ బాక్సుల తరలింపు

author img

By

Published : Jan 22, 2020, 7:26 PM IST

ballot boxes are seized and moving to strong rooms in jogulamba
పోలీసు బందోబస్తు నడుమ బ్యాలెట్​ బాక్సుల తరలింపు

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో ప్రశాంతంగా ఎన్నికలు ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్​ బాక్సులను సీజ్​ చేసి... పోలీసు బందోబస్తు నడుమ స్ట్రాంగ్​ రూమ్​లకు తరలించినట్లు వెల్లడించారు.

..

పోలీసు బందోబస్తు నడుమ బ్యాలెట్​ బాక్సుల తరలింపు

ఇవీ చూడండి: కాలితో ఓటేశాడు... ఓటర్లకు ఆదర్శంగా నిలిచాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.