శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సబితఇంద్రారెడ్డి
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తమిళనాడు మంత్రి మురుగన్ దర్శించుకున్నారు. స్వామి సేవలో మంత్రి సబిత కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అధికారులు వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
sample description