ETV Bharat / state

పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

author img

By

Published : Sep 8, 2020, 12:34 PM IST

Updated : Sep 8, 2020, 1:08 PM IST

Telangana Legislative Assembly adjourned till tomorrow
పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

11:21 September 08

పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

పీవీకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పార్లమెంటులో పీవీ విగ్రహం, చిత్రపటం పెట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్‌ కేంద్రీయ వర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టింది. మరోవైపు ఇవాళ్టి ఉభయసభల సమావేశాలను ఎంఐఎం బహిష్కరించింది.

 తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. బుధవారం ఉదయం 1ం గంటల వరకు అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేస్తున్నట్లు సభాపతి పోచారం తెలిపారు. 

Last Updated :Sep 8, 2020, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.