ETV Bharat / state

ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

author img

By

Published : Feb 14, 2022, 9:00 PM IST

Updated : Feb 14, 2022, 9:51 PM IST

telangana
telangana

20:58 February 14

ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఈనెల 21 నుంచి మార్చి ఆఖరు వరకు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గతంలో తీసుకొచ్చిన 58, 59 జీవోల ప్రకారం 125 చ.గ ల్లోపు ఇళ్లు నిర్మించుకున్న వారికి ఉచితంగా క్రమబద్ధీకరణ చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: 'కాంగ్రెస్​తో కష్టమే.. కేసీఆర్​, స్టాలిన్​తో కలిసి దిల్లీపై గురి!'

Last Updated : Feb 14, 2022, 9:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.